J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చిన భక్తులతో తిరుమల కొండలు పోటెత్తాయి !
👉 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు !
👉 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.!
👉 ₹ 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.!
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది.!
👉 సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,481.. !
👉 30,612 మంది భక్తులు సోమవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!
👉 సోమవారం స్వామి వారి హుండీ ఆదాయం: ₹ 3.96 కోట్లు.!
