తిరుమల లో మంగళవారం కొనసాగుతున్న భక్తుల రద్దీ !

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చిన భక్తులతో తిరుమల కొండలు పోటెత్తాయి !

👉 ఉచిత దర్శనం కోసం  అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు !


👉  ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18  గంటల సమయం పడుతుంది.!


👉 ₹ 300  శీఘ్రదర్శనంకు 3-5  గంటల సమయం పడుతుంది.!


👉  సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది.!


👉 సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,481.. !


👉 30,612 మంది భక్తులు సోమవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!


👉  సోమవారం స్వామి వారి హుండీ ఆదాయం:  ₹ 3.96 కోట్లు.!