సిఎం కెసిఆర్ తండ్రి లాంటివాడు !

మంత్రి కొప్పుల ఈశ్వర్!


( J.Surender Kumar )
ప్రగతిభవన్ లో గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో, తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు, ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారు, కానీ ఎమ్మెల్యే వరుసలో ఉన్న నన్ను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు అని మంత్రి ఈశ్వర్ అన్నారు.

ఈ విషయంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రికి, దళిత సమాజానికి, అవమానం జరిగిందని చిత్రికచిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు ఇలాంటివి మానుకోవాలని మంత్రి కొప్పుల కోరారు.
అదేవిధంగా పార్టీ అనేది ఒక కుటుంబం, ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబానికి తండ్రి లాంటి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేసారు