ధాన్యం కొనుగోలు చేయకపోతే బరిగీసి పోరాడుతాం-మంత్రి ఈశ్వర్
J.Surender Kumar, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేసే వరకు బరిగీసి కొట్లాడుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద తెరాస పార్టీ జిల్లా శాఖ…