40 పంచాయతీ భవనాలకు.
ఎమ్మేల్యే డా.సంజయ్
(J.Surender Kumar)
జగిత్యాల నియోజకవర్గం సంబంధించి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు, మరియు శిథిలావస్త లో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు 40 గ్రామ పంచాయతీలకు దాదాపు ₹ 10 కోట్ల నిధులు మంజూరు
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి దయాకర్ రావు ను, సీఎం.కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. . నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఉపయోగపడుతాయని, ఈ సందర్భంగా సోమవారం హైదరాబాదులో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.