ఉత్తరప్రదేశ్ లో ముగిసిన IJU కార్యవర్గ సమావేశాలు !

దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు…

షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు నల్లబ్యాడ్జీ పెట్టుకుంటా – కృష్ణారావు !

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు తాను నల్ల బ్యాడ్జి ధరిస్తానని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోమవారం మల్లాపూర్…

ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 18004258187 కాల్ చేయండి -కలెక్టర్ !

జగిత్యాల , ఏప్రిల్ 25:- జిల్లాలో ధాన్యం కోనుగొలు  చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల  పరిష్కారానికి  కాల్  సెంటర్ ను  ఏర్పాటు …

అయిదు వేల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు – ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి!

‌రాష్ట్రంలో 5,500 ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులు ప్రభుత్వం త్వరలో మంజూరు చేయనుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తెలిపారు. సోమవారం ధర్మపురి…

మథుర లో IJU కార్యవర్గ సమావేశాలు ప్రారంభం !

ఉత్తర ప్రదేశ్ లోని మథురలో 25 ,26 తేదీలలో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU E.C) కార్యవర్గ సమావేశాలు అత్యంత…

పావని ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు !

జగిత్యాల నియోజకవర్గ మరియు పరసర ప్రాంత పరిధిలోనీ 19మంది నిరుపేదలకు ఆపి, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి,…

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కరాలు !

. ప్రాణహిత నది పుష్కరాలు నేటితో ముగియనున్న సందర్భంగా ఆదివారం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదీకి…

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన ఎన్నికలు కాదు.. పెళ్లిళ్ల కోసం

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఐదు దశాబ్దాల పైగా రాజకీయ జీవన మనుగడ , 70 సంవత్సరాలకు పైబడిన వయస్సు, ఆదివారం జగిత్యాల్…

సేవాభావాన్ని అలవర్చుకోవాలి. వాసు జీ

సమాజం లోని ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసూజి అన్నారు.,జగిత్యాల సేవాభారతి…

ఎల్బీ స్టేడియంను పరిశీలించిన మంత్రులు ఈశ్వర్, మహమూద్ అలీ !

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29వ తేదీన ఎల్.బి.స్టేడియంలో  ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన…