ప్రాణహిత పుష్కరాల సందర్భంగా శనివారం వేమనపల్లి పుష్కర ఘాట్ వద్ధ ధర్మపురి దేవస్థానం పక్షాన సాయంత్రం ప్రాణహిత నదీమతల్లికి హరతి ఇచ్చారు. …
Year: 2022

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు మంత్రి ఈశ్వర్!
ధర్మపురి పట్టణంలో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయాలు…

పల్లెల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మంత్రి ఈశ్వర్
జగిత్యాల ఏప్రిల్ 23:- రాష్ట్రంలో పల్లెల సమగ్ర అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

మత సామరస్యానికి తెలంగాణ ప్రతీక మంత్రి ఈశ్వర్!
జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ప్రారంభించారు..…

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం జడ్జి ప్రమీల జైన్ !
ధర్మపురి కోర్టు ఆవరణలో, కాక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జి,…

ఇళ్ల పట్టాలు ఇప్పించండి ఎమ్మెల్యేకు వినతి పత్రం !
గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మా నివేశన స్థలాలను మాకే పట్టాలు ఇవ్వాలి అంటూ బీర్పూర్ మండలం కోమల పల్లి…

పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి – కలెక్టర్ రవి
జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.10వ…

పుష్కర భక్తులకు సేవలు అందిస్తున్న రైతులు !
J.Surender Kumar, పుష్కర భక్తులకు రైతులు సేవలందిస్తున్నారు. ప్రాణహిత పుష్కర స్నానం కోసం పిల్లాపాపలతో తరలివచ్చే వారి కుటుంబ సభ్యులను తమ…

మహిళలను ఆర్థికపరంగా అభివృద్ధి చేస్తాం – మంత్రి ఈశ్వర్ !
మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు,వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.…