ధర్మపురి క్షేత్రంలో ఘనంగా ‘అంగారక సంకష్ట చతుర్థి ‘ పూజలు !

అంగారక సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా శ్రీలక్ష్మి నరసింహ స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో గల శ్రీ ఈశాన్య…

* గాయత్రి యజ్ఞం * మే 15న-నరసింహుల బండ వద్ద !!

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్క పల్లి గ్రామ సమీపంలో గాయత్రి యజ్ఞం మే 15న జరుగనున్నది.స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ…

గల్లీ నుంచి ఢిల్లీ వరకు .. వడ్ల లొల్లి ఎందుకు ? సాధించింది ఏమిటి!

J.Surender Kumar, మోడీ ఎవరి దబాయింపులకు బెదరడు .. మూడు చట్టాలు రద్దు చేసి రాజకీయంగా యూపీలో గెలిచి విజయం సాధించాడు…

వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తుల సౌకర్యాలకు ఏర్పాట్లు- టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి !

విజిలెన్స్ ఆధ్వర్యంలోక్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్లద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు…

Continue Reading

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి-మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రపంచ మేధావులు ఒకరైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం. ప్రతి ఒక్కరూ కృషి చేయాలని…

టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం…

వాల్మీకి ఆవాసం సేవలు ప్రశంసనీయం – కలెక్టర్ రవి

జగిత్యాల ఏప్రిల్ 18:- జిల్లాలో శ్రీ వాల్మీకి ఆవాసం- సేవా భారతి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రవి అభినందించారు.…

జస్టిస్ చంద్రయ్యకు ధర్మపురిలో ఘన స్వాగతం !

  ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ ,జస్టిస్ గుండా చంద్రయ్య ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు…

Continue Reading

కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ది-ఎమ్మెల్యే సంజయ్

కెసిఆర్ ప్రభుత్వంలో ఆలయంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం రాయికల్ పట్టణంలోని…

3 రోజులపాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు !

రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత…