ధర్మపురి ఏరియా ఆసుపత్రికి – డయాలసిస్ కేంద్రం మంజూరు !!

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు త్వరలో డయాలసిస్ వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లేఖ…

ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పుణ్యస్నానాలు !

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గం అర్జున‌గుట్ట‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బుధవారం ప్రాణ‌హిత‌ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి…

తెలంగాణలో అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నది – మంత్రి కేటీఆర్ !

–సచివాలయం సమీపాన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు,…

పల్లె ప్రగతి కి అధికారులు సిద్ధంగా ఉండాలి -చైర్ పర్సన్ దావా వసంత !

పల్లె ప్రగతికి సంసిద్ధంగా ఉండాలి-జెడ్పీ చైర్ పర్సన్శ్రీమతి దావ వసంత సురేష్, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షతన జిల్లా…

ధాన్యం కొనుగోలు పై కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ టెలీ కాన్ఫరెన్స్ !

రైతులనుండి ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి ఎస్ సోమేష్ కుమార్ బుధవారం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.…

కోరుట్ల పట్టణంలో – హనుమాన్ విజయ యాత్ర !

కోరుట్ల పట్టణంలో మంగళవారం భజరంగ్ దళ్,విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ ఘనంగా జరిగింది.స్థానిక వేంకటేశ్వర…

ఆర్థిక సహాయం అందజేసిన – కలెక్టర్ రవి

. జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన వివిధ కారణాలచే ఆకస్మికంగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు కలెక్టర్ జి రవి…

తిరుమలలో పోటెత్తిన భక్తజనం- 5 రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుపతిలో తొక్కిసలాట..

J.Surender Kumar, తిరుపతి లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తారు. ఎప్పుడూ చూడనంతగా శ్రీవారి భక్తులు రావడంతో మంగళవారం విపరీతమైన…

రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం కొంటాం-సీఎం కేసీఆర్ !

యాసంగి ధాన్యం కొనుగోలుకు క్యాబినెట్ ఆమోదం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేస్తుందని…

Continue Reading

ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్!

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ…