తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 29న మంగళవారం సాయంత్రం తిరుమలలో…
Year: 2022

కన్నుల పండువగా యాదాద్రి-మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
– .. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం ఉదయం నవ వైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహా…

కాణిపాకం ఆలయం మూసివేత- ఆగస్టు 31 వరకు !!
J.Surender Kumar, చిత్తూరు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని…

పాలకులు మంచివారు అయితే -ప్రజలు సంతోషంగా ఉంటారు. మంత్రి ఈశ్వర్
-నాయకులు,పాలకులు మంచి వాళ్లయితే ప్రజల జీవితాలు బాగుపడతాయి,మంచి భవిష్యత్తు ఉంటుంది,సమాజం చల్లగా ఉంటుంది మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హైదరాబాదులో…

అమెరికాలో మంత్రి కేటీఆర్ -బృందం పర్యటన !!
J.Surender Kumar, తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్కే వంటి…

ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !!
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తోడు దొంగలాట ఆపి ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి డిమాండు చేశారు.…

ధర్మపురి నరసింహుడి కి- ₹ 82 లక్షల ఆదాయం!!
J.Surender Kumar. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కేవలం 13 రోజుల్లోనే 82 లక్షల 64 వేల, 570 రూపాయల…

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రణాళిక బద్దంగా జరగాలి. కలెక్టర్- G. రవి
జగిత్యాల- ప్రణాళికబద్ధంగా కొండగట్టులో చిన్న హనుమాన్ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్…

ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖంగా ఉండాలి – MLC జీవన్ రెడ్డి!
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల గౌడ సంఘం…
Continue Reading