ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు!
( J. Surender Kumar).
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మంత్రి హరీష్ రావు అన్నారు.
30 పడకల కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రినీ రూ.20 కోట్ల తోవంద పడకల గా అప్ గ్రేడే ష న్ మార్పు. శంకుస్థాపన చేసుకున్నాం.
హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ..
తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ లో మూడే డయాలసిస్ సెంటర్ లు ఉండే. ఇపుడు 122 చేశాం
ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం కు ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చాం అన్నారు.
తెలంగాణ లో 200 ఉన్న ICU బెడ్ లను 6000 లకు పెంచాం
కోరుట్ల లో 100 పడకలు చేసుకున్నాం.జగిత్యాల లో 500 పడకలు చేసుకున్నాం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల ను తేలేదు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కళాశాలు పని చేస్తున్నాయి.
మరో రెండు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేస్తాయి.
తెలంగాణ లో 950 మంది డాక్టర్ లను కొత్తగా నియమించాం. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 90 మంది డాక్టర్ లను నియమించాo.
– జిల్లా కేంద్రానికి ఒక్క మెడికల్ కళాశాల తెచ్చి
వైద్య విద్యను పేద విద్యార్ధుల కు అందుబాటులోకి తెచ్చాం
సిఎం కేసిఆర్ వైద్య ఆరోగ్య కు అధిక ప్రాధాన్యం ఇచ్చి , నిధులను పెంచి పేదలకు ఆరోగ్యం ను చేరువ చేసింది.
హెల్త్ సెక్టార్ లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్
స్టేట్ అని కేంద్ర ప్రభుత్వ మే తేల్చింది.
81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నోటిికేషన్లు జారీ చేస్తుంది.
2023 సంవత్సరoను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ తెలంగాణ గా మార్చింది.
ఒక్క వైద్య ఆరోగ్య శాఖ లో తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకూ
6431 డాక్టర్ లు, 7600 స్టాఫ్ నర్స్ లు, 5192 పారా మెడికల్ సిబ్బంది. 1900 మంది ఇతర సిబ్బంది నీ
మొత్తం 21,200 మందిని కొత్తగా నియమించాo
తెలంగాణా తో సిఎం కేసిఆర్ కు పేగు బంధం ఉంది.

దేశంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో 6 శాతం ఉన్న నిరుద్యోగితను 8.3 శాతానికి పెరిగింది.- తెలంగాణ లో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉంది.
40 లక్షల కు పైగా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లు అందిస్తున్నాం రైతులకు రైతు బంధు కింద పెట్టు బడి ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగుకు ప్రభుత్వం సమృద్దిగా జలాలు అందిస్తుంది. సాగు, త్రాగు నీరు తో ప్రజలకు, రైతులకు సమృద్దిగా జలాలు అందిస్తున్నాం

నూతన భవనం ప్రారంభం కాగానే మిగతా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం పేద ప్రజల సుస్తి నయం చేసేందుకే బస్తి దవాఖానాలు – జగిత్యాల జిల్లాకు 6 బస్తి దవాఖానాలు ఇచ్చాం. ఇప్పటికే 3 ప్రారంభించాం – జగిత్యాల జిల్లా లో ANM సబ్ సెంటర్ లను పల్లె దవాఖానా లుగా అప్ గ్రేడ్ చేస్తాం యూనిసెఫ్ కూడ తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల ను కొనియాడింది.