ధర్మపురిలో మంత్రి ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి రైతు నిరసన!

తరుగు ప్రశ్నిస్తే పరేషాన్ చేస్తున్నారని ఆవేదన! J. SURENDER KUMAR, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం గేటు ముందు…

ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలకు నిరసనగా హమాలీ అవతారం ఎత్తిన అడ్లూరి !

J.SURENDER KUMAR. నియోజక వర్గంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఈశ్వర్ రైతు వేదికల వద్ద ఉత్సవాల నిర్వహిస్తున్నారని, రైతులకు ఎం…

వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు రైతు దినోత్సవ వేడుకలో ..

మంత్రి కొప్పుల ఈశ్వర్ ! J.SURENDER KUMAR, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు…

నేడు తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకం దేశం అనుసరిస్తుంది !

దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం ! ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్! J.SURENDER KUMAR, నేడు తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని…

గోదావరి హారతి యాత్రను విజయవంతం చేయండి!

జూన్ 3 నుండి 8 వరకు యాత్ర_ గోదావరి హారతి రాష్ట్ర కో-కన్వీనర్, రూట్ ఇన్చార్జ్ వెంకటరమణ ! J.SURENDER KUMAR,…

రైతును రాజు చేయడమే కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యం… మంత్రి కొప్పుల ఈశ్వర్ !

రైతు దినోత్సవ వేడుకలలో.. J.SURENDER KUMAR, వ్యవసాయ రంగానికి నేడు తెలంగాణ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నదని, తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు…

ఒడిశాలోని రైలు ప్రమాదంలో కనీసం 207 మంది మృతి !

900 మందికి పైగా గాయలు ! J.SURENDER KUMAR. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరియు గూడ్స్ రైలు ప్రమాదంలో…

Continue Reading

ఒడిస్సా రైలు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి – 179 మందికి పైగా తీవ్ర గాయాలు!

కొనసాగుతున్న రిస్కు ఆపరేషన్! క్షతగాత్రులను తరలించడానికి 60 అంబులెన్సులు, పదుల సంఖ్యలో బస్సులు!మృతుల  క్షతగాత్రుల సంఖ్య పెరగవచ్చు! మృతుల కుటుంబాలకు ₹10…

ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం !కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది; బాలాసోర్ జిల్లాలో

బోగీల కింద అనేక మంది  ప్రయాణికులు? ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్,బాలాసోర్ -91 6782 262 286 J.SURENDER KUMAR, ఒడిశాలోని బాలాసోర్…

‘చదవటం మాకిష్టం’ కార్యక్రమంలో విద్యార్థుల కోసం పుస్తకాల సేకరణ !

J.SURENDER KUMAR, మన ఊరు మన గ్రంథాలయం కార్యక్రమంతిరువూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చదవటం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో…