J.SURENDER KUMAR,
భరణి” నక్షత్రంను పురస్కరించుకుని ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు కు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్య సూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి, మంత్రపుష్ప. కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఇట్టి కార్యక్రమంలో వేదపండితులు ముత్యాల శర్మ , అర్చకులు ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, బొజ్జా సంతోష్ కుమార్ , సంపత్ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.