J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ యమ ధర్మరాజు స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి.

”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్య సూక్తం,తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్ప కార్యక్రమలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ వేదపండితులు ముత్యాల శర్మ , రెనవేషన్ కమిటి సభ్యులు , అర్చకులు ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, నేరెళ్ల విజయ్ , వొద్దిపర్తి కళ్యాణ్, నంభి అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.