తిరుమల తిరుపతి దేవస్థానం కు ₹ 22 లక్షల  నెయ్యి విరాళంగా!

J.SURENDER KUMAR, మహారాష్ట్రలోని పుణెకు చెందిన పరాగ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వహణలోని భాగ్యలక్ష్మి డెయిరీ సోమవారం టిటిడికి ₹ 22 లక్షల…

మంత్రి దామోదర్ రాజనర్సింహాతో వర్గీకరణ అంశంపై ఎమ్మెల్యేల సమావేశం !

👉తెలంగాణ అడ్వకేట్ జనరల్ తో సమీక్ష ! J.SURENDER KUMAR, ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి దామోదర్ రాజనరసింహ తో సోమవారం…

తెలంగాణకు పెట్టుబడులు కోసమే సీఎం రేవంత్​రెడ్డి దావోస్ పర్యటన !

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు ! J.SURENDER KUMAR, తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి దావోస్…

లక్షలాదిమంది అయ్యప్ప స్వాములతో పోటెత్తిన శబరిమల!

J.SURENDER KUMAR, శబరిమల క్షేత్రంలో సోమవారం సాయంత్రం దర్శనము ఇవ్వనున్న పవిత్ర జ్యోతిని దర్శించుకోవడం కోసం లక్షలాదిమంది అయ్యప్ప స్వాములు రాకతో…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు.…

స్మారక క్రికెట్ టోర్నమెంట్ కప్ విజేతగా దమ్మన్నపేట !

J. SURENDER KUMAR, ధర్మపురిలో పట్టణంలో నిర్వహించిన చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ కప్ విజేతగా దమ్మన్నపేట జట్టు విజేతగా…

ఘనంగా భోగి తేరు ఊరేగింపు !

J.SURENDER KUMAR సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఆదివారం భోగి తేరును ఘనంగా నిర్వహించారు. జనవరి…

అంగరంగ వైభవంగా శ్రీ గోదా కల్యాణం !

J.SURENDER KUMAR, పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఆండాళ్ శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది.…

ముగిసిన ఆండాళ్ నీరటోత్సవాలు !

J.SURENDER KUMAR, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన ఆండాళ్ నిరటోత్సవం శనివారంతో ముగిసింది.ఈ సందర్భంగా…

హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌ కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి ఇవ్వాలి !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! 👉సీఎంఓ కార్యాలయ ప్రకటనలో J.SURENDER KUMAR, హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు…