J.SURENDER KUMAR,
విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.