J.SURENDER KUMAR,
పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డు ప్రకటన సందర్బంగా శనివారం చిరంజీవి విందు ఏర్పాటు చేశారు.

చిరంజీవి కి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి కోమటిరెడ్డి, నిర్మతలు సినీ నటులు విందులో పాల్గొన్నారు.