J.SURENDER KUMAR,
ప్రముఖ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. . నారీమన్ అనేక ప్రతిష్టాత్మక కేసుల్లో తన వాదనలను వినిపించారు. భారత అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటినసమయంలో తన పదవికి రాజీనామా చేశారు.