J.SURENDER KUMAR,
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో శుక్రవారం బెయిల్ లభించింది.
మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది .

దీంతో పాటు ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విసృత ధర్మాసనానికి బదిలీ చేసింది.