J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో శుక్రవారం సన్ షైన్ ఆసుపత్రి కరీంనగర్ వారి చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు 7 వ వార్డ్ కౌన్సిలర్, వేముల నాగలక్ష్మి రాజేష్ , ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారని వివరించారు.
👉ఉదయం 10:00 గంటల నుండి 2:00 గంటల వరకు స్థానిక S.H గార్డెన్ లో
👉పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు..
ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
9948074036, -9490531020
👉 వైద్య శిబిరంలో అందుబాటులో వైద్య సేవలు:-
👉 ⏩ BP CHECKUP
👉 ⏩ GRBS
👉 ⏩ ECG
👉 ⏩ 2DECHO
👉 ⏩ DOCTOR CONSULTATIONS
👉 ⏩ FREE MEDICINE
ఇట్టి వివరాలను ప్రకటనలు ఆమె పేర్కొన్నారు.