J.SURENDER KUMAR,
హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్, మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతీ లక్ష్మీ కుమారిలు బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ₹ 3.70 కోట్లు విరాళంగా అందజేశారు.
తిరుమలలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.