డాక్టర్ కావాలి అనే అమ్మాయి కల ప్రజా ప్రభుత్వం తీరుస్తుంది

👉వార్త కథనానికి స్పందన !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


ఈ నెల 26న ఈనాడు లో ‘ గిరి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేదా ‘ శీర్షికన ప్రస్తుతమైన కథనానికి సీఎం స్పందించారు.


కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక, ‘ చదువుల తల్లి సాయిశ్రద్ధ అంశం’ నా దృష్టికి వచ్చింది. అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ADVT..


ఈ మేరకు సీఎం ఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలు పేర్కొనబడింది.