J.SURENDER KUMAR,
టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం ఎపి సిఎం ఎన్ చందాబాబు నాయుడును లాంఛనంగా కలిశారు. అనంతరం వెలగపూడిలోని సచివాలయంలోని ఏపీ సీఎం కార్యాలయంలో ఆయన పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం బాబు తోపాటు ఎపి డిసిఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎన్ లోకేష్లను కూడా కలిశారు.