స్పీకర్‌ ఓం బిర్లా కూతురి రిసెప్షన్‌ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి!


J.SURENDER KUMAR,


ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్ , చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.