J.SURENDER KUMAR,
గత వారం రోజుల క్రితం మృతి చెందిన స్వర్గీయ జువ్వడి సూర్యారావు కుటుంబ సభ్యులను, ఆయన కూతురు జస్టిస్ శ్రీదేవిశ్రీహరి రావుల ను శనివారం మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తిమ్మాపూర్ లో వారి నివాసంలో పరామర్శించారు.
మాజీ మంత్రి తో పాటు, నిర్మల్ జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు పడాల శ్రీనివాస్. సీనియర్ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి.VRO ల యునియన్ జిల్లా అధ్యక్షులు దిగంబరావ్. తెలంగాణ ఉద్యమ కారుల JAC జిల్లా అధ్యక్షుడు కొట్టే శేఖర్ నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్, జీవన్ శంకర్ లు పరామర్శించారు.