👉 కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు 10-03-2025 నుండి 22-03-2025 వరకు వచ్చిన ఆదాయం గత బ్రహ్మోత్సవాల కన్నా ₹ 9 లక్షలు అధికంగా వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

బ్రహ్మోత్సవముల లో 13 రోజులలో దేవస్థానమునకు ఆదాయ వివరాలు.
👉 వివిధ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 26,54,646 /-
👉 ప్రసాదముల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 26,66,465./-
👉 అన్నదానము విరాళముల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 7,02,896./-
👉 హుండీ ఆదాయం ₹ 38,02,628 /-
👉 మొత్తము ఆదాయము ₹ 98,26,635./-
👉 గత సంవత్సరము వచ్చిన మొత్తము ఆదాయం ₹ 88,51,604./-

గత సంవత్సరము కన్న అధికంగా వచ్చిన ఆదాయము ₹ 9,75,031/- అని ఈవో ప్రకటనలో పేర్కొన్నారు.