గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


రాష్ట్ర గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాజ్ భవన్ లో  గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రి ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , లోక్‌సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్  ఉన్నారు.