ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఆలయ పాలకవర్గం !


👉 పాలకవర్గ అధ్యక్షుడిగా జక్కు రవీందర్ !


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయా పాలకవర్గ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.


దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో  పాలకవర్గ సభ్యులు, ఎదులపురం మహేందర్,. బాదినేని వెంకటేష్ , .బొల్లారపు పోచన్న,  గుడ్ల రవీందర్,  జక్కు రవీందర్, .కొమురెల్లి పవన్ కుమార్,  మందుల్ల మల్లేష్ , నేదునూరి శ్రీధర్ ,.రాపర్తి సాయికిరణ్ ,  సంబేట తిరుపతి , స్థంబంకాడి గణేష్ కుమార్ , వొజ్జల సౌజన్య , అవ్వ సుధాకర్ ల తో  ప్రమాణస్వీకారం చేశారు


అనంతరం పాలకవర్గ సభ్యులు జక్కు రవీందర్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాంగ్రెస్,  ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువల తో సన్మానించారు.