J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ చైర్మన్గా నియమితులైన జస్టిస్ శివ శంకర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.