గవర్నర్ ను కలసిన సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి  ఎ రేవంత్ రెడ్డి  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో సోమవారం భేటీ అయ్యారు.


పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ముఖ్యమంత్రి  రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.