👉 కాలేశ్వర క్షేత్రానికి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాలేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది పుష్కర స్నానం చేయనున్నారు . సీఎం రాక సందర్భంగా. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బుధవారం నుంచి కాలేశ్వరంలో మాఖం వేసి ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు అన్ని తానే అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
👉 ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ !

👉 ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం !
👉 సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కర ఉత్సవాలకు బయల్దేరుతారు. !
👉 సాయంత్రం 5.20కి పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. !
👉 అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు. !
👉 కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. !
👉 సాయంత్రం 6.40 కి ను సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం !
👉 7.30 పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
👉 8 గంటలకు కాళేశ్వరం నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరుగుపయనం
👉 సరస్వతీ పుష్కర ఆరంభ దృశ్య మాలిక !





