J.SURENDER KUMAR,
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.
👉 ఇందిరా భవన్ లో…

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జాతీయ జెండాను, ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.