ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు 51 లక్షలు విరాళం !

J.SURENDER KUMAR

చెన్నైకు చెందిన టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ₹ 51 లక్షలు విరాళంగా అందించింది.

ఈ విరాళం చెక్కును సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  గోపాల్ శ్రీనివాసన్ శనివారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో  సీ.హెచ్.వెంకయ్య చౌదరికి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.