తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ!

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారి దర్శనం కోసం శనివారం భక్తులు పోటెత్తారు !

👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు .!

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది.!

👉🏻  ₹ 300  శీఘ్రదర్శనంకు  3-5  గంటల సమయం పడుతుంది.!

👉🏻 శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,229 !

👉🏻 30,559 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!

👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.02 కోట్లు .!