J SURENDER KUMAR,
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
👉🏻 ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు !
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.!
👉🏻 ₹ 300 శీఘ్రదర్శనంకు 2–3 గంటల సమయం పడుతుంది.!
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.!
👉🏻 ఆదివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 88,497 …
👉🏻 29,054 మంది భక్తులు ఆదివారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!
👉🏻 ఆదివారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.34 కోట్లు .!