తిరుమలలో సోమవారం తగ్గిన భక్తుల రద్దీ !

J SURENDER KUMAR,

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

👉🏻 ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లు  లో వేచి ఉన్న భక్తులు !

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10  గంటల సమయం పడుతుంది.!

👉🏻 ₹ 300 శీఘ్రదర్శనంకు  2–3  గంటల సమయం పడుతుంది.!

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి  4  గంటల సమయం పడుతుంది.!

👉🏻 ఆదివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 88,497 …

👉🏻 29,054  మంది భక్తులు ఆదివారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!

👉🏻 ఆదివారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.34 కోట్లు .!