J.SURENDER KUMAR,
చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం ₹2.40 కోట్లు విలువైన రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు శంఖు చక్రాలను విరాళంగా ఇచ్చారు.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందించారు.