తిరుమలలో పోటెత్తిన భక్తజనం!

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తజనంతో శుక్రవారం తిరుమలకొండ భక్తులతో పోటెత్తింది.

👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో  వేచి ఉన్న భక్తులు !

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20  గంటల సమయం పడుతుంది.!

👉🏻 ₹ 300  ₹ శీఘ్రదర్శనంకు  3-5  గంటల సమయం పడుతుంది !.

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.!

👉🏻 గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య  63,473

👉🏻 27,796  మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉🏻 గురువారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.54 కోట్లు ! .