J.SURENDER KUMAR,
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తజనంతో శుక్రవారం తిరుమలకొండ భక్తులతో పోటెత్తింది.
👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు !
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది.!
👉🏻 ₹ 300 ₹ శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది !.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.!
👉🏻 గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,473
👉🏻 27,796 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 గురువారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.54 కోట్లు ! .
