J.SURENDER KUMAR,
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న భక్తులతో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది.
👉🏻 ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు !
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.!
👉🏻 ₹ 300 / శీఘ్రదర్శనంకు 2–3 గంటల సమయం పడుతుంది.!
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.!
👉🏻 సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,730
👉🏻 28,940 మంది భక్తులు సోమవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!
👉🏻 సోమవారం స్వామి వారి హుండీ ఆదాయం ₹ 5.30 కోట్లు .!