తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ !

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న భక్తులతో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది.

👉🏻 ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు  లో వేచి ఉన్న భక్తులు !

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.!

👉🏻 ₹ 300 / శీఘ్రదర్శనంకు  2–3 గంటల సమయం పడుతుంది.!

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.!

👉🏻 సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,730

👉🏻 28,940  మంది భక్తులు సోమవారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!

👉🏻 సోమవారం స్వామి వారి హుండీ ఆదాయం ₹  5.30 కోట్లు .!