తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  !

J SURENDER KUMAR,

శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ పెరిగింది.

👉 ఉచిత దర్శనం కోసం 25  కంపార్ట్ మెంట్లలో   భక్తులు వేచి ఉన్నారు !

👉 సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది

👉 ₹ 300  శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది !

👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది !

👉 గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,838 !

👉  గురువారం స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,212 !

👉 గురువారం స్వామి వారి హుండీ ఆదాయం:  ₹ 4.49 కోట్లు!