నేడు మంత్రి శ్రీధర్ బాబు మంథని లో పర్యటన !

J.SURENDER KUMAR,

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం  మంథని నియోజకవర్గంలో పర్యటన  (29-08-25 ) కార్యక్రమ వివరాలు !

👉  ఉదయం 9-00 గంటలకు గోపాల్ పూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  దాసరి చంద్రమౌళి  అనారోగ్యంతో మృతి చెందగా వారి  కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు.

👉 ఉదయం 10-00 గంటలకు మంథని మునిసిపాలిటీలో CDP 48 లక్షల నిధులతో వైకుంఠ రథం / ఫ్రీజర్ బాక్స్ ను  మంథని గాంధీ చౌక్ లో  ప్రారంభోత్సవం చేయనున్నారు.

👉 ఉదయం 10-30 నిమిషాలకు మంత్రి  క్యాంప్ కార్యాలయంలో ₹1 కోటి 20 లక్షలు విలువచేసే మంథని మండలం 84 కల్యాణ లక్ష్మి, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ 101 CMRF చెక్కులు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.

👉 ఉదయం 11-30 నిమిషాలకు  మంథని మున్సిపాలిటీ  పరిధిలోని వినాయక మండపాలలోని దేవున్నీ దర్శించి పూజలలో  పాల్గొనున్నారు.