J. SURENDER KUMAR,
తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఎక్స్ ప్రెస్ ఇన్ ఫ్రా ఎండీ శ్రీమతి కవిత సింఘానియా, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ₹50 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు దాత ప్రతినిధులు జాన్ మని, బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.