J SURENDER KUMAR,
దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి కొండా సురేఖ దంపతులు సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో సోమవారం కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.