J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీ సభ్యుడిగా, మంథని కి చెందిన యువ న్యాయవాది శశి భూషణ్ కాచే ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇంచార్జ్, జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈనెల 3న నియామకపు ఉత్తర్వు జారీ చేసారు.
👉 మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు !
కమీటీలో మరోసారి నా పేరు సిఫార్సు చేసిన ఐటి &పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ,ఛైర్మన్ పి. రాజేష్ కుమార్ కు, నియమించిన పిసిసి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కు
శశి భూషణ్ కాచే, ధన్యవాదాలు తెలిపారు.
