J.SURENDER KUMAR,
కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ₹ 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు!
👉 శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు
👉 ₹ 5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్వాడీ భవనాల నిర్మాణం!
👉 ₹. 5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం!
👉 ₹ 3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం!
👉 ₹ 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా మరియు విద్యుదీకరణ)!
👉 ₹ 1 కోటితో కొడంగల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్కు శంకుస్థాపన
👉 ₹ 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం!
👉 ₹ 1.40 కోట్లతో కొడంగల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం!
👉 ₹4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం!
👉 ₹ 4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం!
👉 ₹ 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు & గ్రంథాలయ భవనాల ప్రారంభం !

👉 ₹ 60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ !
👉 ₹ 5 కోట్లతో అతిథి గృహ నిర్మాణం !
👉 ₹ 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్లో కొత్త అభివృద్ధి పనులు !
