చెరుకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 రైతులు అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను! J . SURRENDER KUMAR, చెరుకు రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని…

స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి !

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ! J.SURENDER KUMAR, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిబంధనలు పాటిస్తూ…

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు !

👉 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను… J SURENDER KUMAR, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. 👉 సింహ వాహనం – ధైర్య‌సిద్ధి ! శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.  సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహ‌న సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో  ముర‌ళి కృష్ణ‌ తదితరులు పాల్గొన్నారు. 👉 భక్తులకు మెరుగైన వైద్య సేవలు !…

హంస వాహనంపై శ్రీవారి సేవ !

J.SURENDER KUMAR,  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు  గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు ( శ్రీవారు) సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను పరవశం చేశారు.  మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. 👉 హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.  శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.కాగా, బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ‌లు జ‌రుగుతాయి. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో రైలు సేవలు సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు, ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం…

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభిస్తాం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J.SURENDER KUMAR, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ…

చండీయాగంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ  శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ…

పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం !

👉 మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ! J.SURENDER KUMAR, గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ…

అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం రాయపట్నం, దోనూర్ గ్రామాలలో ₹ 44 లక్షల అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర…

యూనివర్సిటీ లో ₹ 20 కోట్లతో  విద్యార్థులకు వసతి గృహాలు !

👉 మంత్రులు లక్ష్మణ్ కుమార్, ప్రభాకర్ గౌడ్ ! J SUREDER KUMAR, శాతవాహన యూనివర్సిటీ లో 20 కోట్ల రూపాయల…