👉 మంథని నియోజకవర్గంలో..
J SURENDER KUMAR,
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో 10 సంవత్సరాల తరువాత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో, రైతుల కు
58.38 లక్షల వ్యయంతో 703 యూనిట్లను. మంత్రి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు.
సంక్రాంతి పండగ సంద్బంగా యంత్ర లక్ష్మి పథకంలో మంథని సబ్ డివిజన్ (మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్) రైతులకు ₹ 58.38 లక్షల వ్యయంతో 703 యూనిట్లను సోమవారం రాత్రి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శివకిరణ్ గార్డెన్స్ లో లబ్ది దారులకు అందచేశారు,

ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి
( డిఎఓ) బత్తిని శరీనివాస్,సహయ సంచాలకులు ( ఎడిఏ) శ్రీమతి అన్జనీ మిశ్రా, మంథని,కమాన్పూర్ ఎ.ఏమ్సి.చైర్మన్లు కుడుదుల వెంకన్న, వైనాల రాజు, టిజిఇఆర్సి సలహ కమీటి సభ్యులు శశిభూషణ్ కాచే, కిసాన్ కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు
