👉మెజార్టీ 10 కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ !
👉 మరో 5 కౌన్సిలర్ స్థానాలు లెక్కింపు కొనసాగుతున్నది..
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవాసం అయింది. 15 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో 7 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా ఓకే స్థానం ఆదిక్యంతో 8 వార్డులు నాటి అధికార విఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో ఐదు స్థానాలు లెక్కింపు కొనసాగుతున్నది..
👉 గడపగడపకు ప్రచారం చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
పట్టణంలోని 15 వార్డులలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అభ్యర్థులతో కలిసి గడపగడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు.. మార్నింగ్ వాక్ , కార్నర్ మీటింగులు, కుల సంఘాల నాయకులతో, ఉద్యోగులు యువకులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

👉 గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు:
👉 1 వ వార్డ్ – అయ్యోరి వేణుగోపాల్(కాంగ్రెస్)
👉 4 వ వార్డ్ – కొమురెల్లి పవన్(కాంగ్రెస్
👉 7 వ వార్డ్ – వంకుదోత్ విజయ్ బాబు(కాంగ్రెస్)
👉 10 వ వార్డ్ – సంగి ఆనంద్(కాంగ్రెస్)
👉 13 వ వార్డ్ – చిపిరిశెట్టి రాజేష్ (కాంగ్రెస్)
👉 2 వ వార్డు సంగనభట్ల సంతోషి ( కాంగ్రెస్)
👉 5 వ వార్డు వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్)
👉 8 వ వార్డు జంజిరికాని సువర్ణ ( కాంగ్రెస్ )
👉 11 వ వార్డు జక్కు పద్మ (కాంగ్రెస్)
👉 14 వ వార్డు వేముల రమాదేవి ( కాంగ్రెస్ )
