తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా 2020-21 సంవత్సరంనకు జగిత్యాల స్త్రీనిధి లోన్స్ మంజూరు,రిపేమెంట్ లక్ష్యాలను 100% పూర్తి చేసినందుకు మొదటి బహుమతి మరియు…
Author: uppunews
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి – పవన్ కుమార్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80,0039 (ఎనభై వేయిల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు) భర్తీ చేస్తున్నట్లు ప్రకటన చెయ్యడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ,…
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – మంత్రి ఈశ్వర్ !
దేశంలోనే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.బుధవారం…
కొండగట్టు క్షేత్రానికి 31న సీఎం కేసీఆర్ రాక ?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 31 న పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి రానున్నట్లు సమాచారo. పర్యటన అధికారికంగా ఖరారు అయితే,…
₹.75 లక్షల నిధులతో “రేడియాలజీ భవన “నిర్మాణంకు భూమి పూజ
జగిత్యాల :- జిల్లాలో రూ.75 లక్షల వ్యయంతో రేడియాలజీ పరీక్ష కేంద్ర హబ్ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామని జిల్లా…
రేపు తిరుమల లో అన్నమయ్య -519 వర్ధంతి కార్యక్రమాలు
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 29న మంగళవారం సాయంత్రం తిరుమలలో…
కన్నుల పండువగా యాదాద్రి-మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
– .. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం ఉదయం నవ వైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహా…
కాణిపాకం ఆలయం మూసివేత- ఆగస్టు 31 వరకు !!
J.Surender Kumar, చిత్తూరు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని…
పాలకులు మంచివారు అయితే -ప్రజలు సంతోషంగా ఉంటారు. మంత్రి ఈశ్వర్
-నాయకులు,పాలకులు మంచి వాళ్లయితే ప్రజల జీవితాలు బాగుపడతాయి,మంచి భవిష్యత్తు ఉంటుంది,సమాజం చల్లగా ఉంటుంది మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హైదరాబాదులో…
అమెరికాలో మంత్రి కేటీఆర్ -బృందం పర్యటన !!
J.Surender Kumar, తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్కే వంటి…
