మానవ అక్రమ రవాణా చేసి వారితో వెట్టి చాకిరి చేస్తున్నారు !

👉 మీడియా అకాడమి  చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ! J.SURENDER KUMAR, పేదరికంలో జీవిస్తున్న, బలమైన కుటుంబ నిర్మాణం లేని,…

ఎర్రకోటపై నిజాం జెండా ఎగురవేయాలనుకున్న కాశీం రజ్వీ!

👉 అరాచకాల  రజాకార్ నాయకుడు కాశీం రజ్వీ ! 👉 కాశీం రజ్వీ న్యాయవాది ! 👉 నేడు విలీన, విమోచన…

Continue Reading

విద్యుత్ పంపిణీ వ్యవస్థలో మార్పులు చేపట్టాలి!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J.SURENDER KUMAR, రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను…

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోద సభలో కెసిఆర్ లేడు !

👉 మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J SURENDER KUMAR, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొన్ని…

సీఎం రేవంత్ రెడ్డి ఔదార్యం విద్యార్థి వైద్యం కు ₹10 లక్షలు !

J.SURENDER KUMAR, రెండు కాళ్లు కోల్పోయి ఇక జీవితం అయిపోయిందని తీవ్ర ఆందోళనకు గురైన ఆ విద్యార్థికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి …

కనులు లేవని మీరు కలత పడవద్దు !

J.SURENDER KUMAR, అంధులైన విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లాలో…

ధర్మపురి అసెంబ్లీ అభివృద్ధి కి ₹ 5 కోట్ల నిధులు మంజూరు !

👉 సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి  మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు ! 👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ! J…

మెట్రో లో ట్రాన్స్‌జెండర్ల కు భద్రత బాధ్యతలు !

👉 ట్రాన్స్‌జెండర్లకు ఆత్మగౌరవ జీవితం  కాంగ్రెస్ ప్రజా పాలన  ప్రభుత్వం ! 👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J…

ఏపీ గవర్నర్ కు తిరుమలలో ఘన స్వాగతం !

J SURENDER KUMAR,  శ్రీవారి దర్శనార్థం తిరుమలకు సోమవారం రాత్రి విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం (రచన) విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా స్వాగతించారు.  ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు. మంగళవారం ఉదయం  గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవాదాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో  మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని !

J SURENDER KUMAR, మారిషస్ దేశ ప్రధానమంత్రి  నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ  ఎక్స్ ఆఫీసుఓ బోర్డు సభ్యులు  దివాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.