మథుర లో IJU కార్యవర్గ సమావేశాలు ప్రారంభం !

ఉత్తర ప్రదేశ్ లోని మథురలో 25 ,26 తేదీలలో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU E.C) కార్యవర్గ సమావేశాలు అత్యంత…

పావని ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు !

జగిత్యాల నియోజకవర్గ మరియు పరసర ప్రాంత పరిధిలోనీ 19మంది నిరుపేదలకు ఆపి, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి,…

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కరాలు !

. ప్రాణహిత నది పుష్కరాలు నేటితో ముగియనున్న సందర్భంగా ఆదివారం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదీకి…

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన ఎన్నికలు కాదు.. పెళ్లిళ్ల కోసం

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఐదు దశాబ్దాల పైగా రాజకీయ జీవన మనుగడ , 70 సంవత్సరాలకు పైబడిన వయస్సు, ఆదివారం జగిత్యాల్…

సేవాభావాన్ని అలవర్చుకోవాలి. వాసు జీ

సమాజం లోని ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసూజి అన్నారు.,జగిత్యాల సేవాభారతి…

ఎల్బీ స్టేడియంను పరిశీలించిన మంత్రులు ఈశ్వర్, మహమూద్ అలీ !

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29వ తేదీన ఎల్.బి.స్టేడియంలో  ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన…

ప్రాణహిత కు హారతి !

ప్రాణహిత పుష్కరాల సందర్భంగా శనివారం  వేమనపల్లి పుష్కర ఘాట్ వద్ధ ధర్మపురి దేవస్థానం పక్షాన సాయంత్రం ప్రాణహిత నదీమతల్లికి  హరతి ఇచ్చారు. …

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు మంత్రి ఈశ్వర్!

ధర్మపురి పట్టణంలో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయాలు…

పల్లెల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మంత్రి ఈశ్వర్

జగిత్యాల ఏప్రిల్ 23:- రాష్ట్రంలో పల్లెల సమగ్ర అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

తెలంగాణ ఫైల్స్.. బంధాలు – బలంగానే ఉన్నాయి !

J.Surender Kumar, భారతదేశంను ఏ రాజులు పాలించిన, ఆక్రమించి, నిరంకుశ పాలన కొనసాగించిన, అనేక  ప్రజాస్వామిక ప్రభుత్వలు  అధికారంలో కొనసాగిన, తెలంగాణలో…