J.Surender Kumar, దేశంలో ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ వ్యూహకర్త, ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ , (ఐప్యాక్) సంస్థ సర్వే…
Category: Editors Pick
ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖంగా ఉండాలి – MLC జీవన్ రెడ్డి!
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల గౌడ సంఘం…
Continue Reading
అనుమతులు జారీ చేయాలి- ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
జిల్లాలో 15 రోజుల్లో మన ఊరు మన బడి కార్యక్రమ పరిపాలన అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్…
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు…
మహారాష్ట్ర మహాలక్ష్మి – సన్నిధిలో కేసీఆర్ దంపతులు !!
J.Surender Kumar, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…
ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి- మంత్రి కొప్పుల ఈశ్వర్!!
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సంక్షేమ శాఖ, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్,…
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి -కలెక్టర్ రవి
J.Surender Kumar. ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యల నివారణ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని…
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి-భోగ శ్రీనివాస్
J.Surender Kumar.కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రాజస్థాన్,చత్తిస్ ఘడ్ ప్రభుత్వల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు…
నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి- కలెక్టర్ రవి
J.Surender Kumar జగిత్యాల:- ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోసం సిద్ధమయే నిరుద్యోగులు జిల్లాలోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి…
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కి దర్శనాలు ప్రారంభం!!
J.Surender Kumarతిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో భక్తుల సాధారణ దర్శనాల కోసం గురువారం…
